తెలంగాణ సాధించిన మరో జల విజయం: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు |
![]() |
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాగునీటిరంగాన్ని మరింత బలోపేతం చేస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత అదేస్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రాజెక్ట్: ‘పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ (పీఆర్ఎల్ఐఎస్)
|